Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి లేఖ, అందులో ఏమున్నదంటే?

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (15:04 IST)
బాలబాలికల విద్య కోసం నటి మంచులక్ష్మి తన వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థినీవిద్యార్థులకు బోధనా తరగతులను కూడా నిర్వహిస్తుంటారు లక్ష్మి.

 
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం అద్భుతంగా వుందంటూ కితాబు ఇచ్చారు మంచు లక్ష్మి. దీనికితోడు డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా జతచేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తను సిద్ధంగా వున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments