Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

ఠాగూర్
గురువారం, 10 జులై 2025 (15:29 IST)
పవిత్రమైన దేవాలయంలోనే దారుణం జరిగింది. ఆశీర్వాదం, ప్రత్యేక పూజల పేరుతో ఓ నటితో ఆలయ పూజారి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం మలేషియా ఆలయంలో జరిగింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నటి మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక హిందూ పూజారి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. మలేషియాలోని సెపాంగ్‌లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో గత నెలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. 
 
దీనిపై సెఫాంగ్ జిల్లా పోలీస్ చీఫ్ నార్హిజామ్ బహమన్ ఈ ఘటనపై స్పందించారు. నిందితుడు భారత జాతీయుడని, ఆలయంలోని ప్రధాన పూజారి అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. బాధితురాలిపై పవిత్ర జలం చల్లినట్టు నటించి, ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు వివించారు. పరారీలో ఉన్న నిందితుడైన పూజారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం