Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట పాడుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన గాయకుడు

Webdunia
సోమవారం, 30 మే 2022 (14:02 IST)
కేరళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఓ గాయకుడు వేదికపై పాటపాడుతూ కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 87 యేళ్ల గాయకుడు ప్రదర్శన ఇస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
1978లో విడుదలైన హీందీ చిత్రం "టూటే ఖి"లోనే సినిమాలో ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ మాన హో తుప్ బేహద్ హసీన్ అనే పాట పాడుతూనే కుప్పకూలిపోయాడు. పాటను ఆలపిస్తుండటగానే, వేదికపై కూర్చోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన చేతిలో నుంచి మైక్ కిందపడిపోడాన్ని గమనించిన పక్కనవున్నవారు ఆయన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

ఏడో తరగతి విద్యార్థినిపై బాబాయి అత్యాచారం, గర్భవతి అయిన బాలిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments