Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట పాడుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన గాయకుడు

Webdunia
సోమవారం, 30 మే 2022 (14:02 IST)
కేరళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఓ గాయకుడు వేదికపై పాటపాడుతూ కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 87 యేళ్ల గాయకుడు ప్రదర్శన ఇస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
1978లో విడుదలైన హీందీ చిత్రం "టూటే ఖి"లోనే సినిమాలో ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ మాన హో తుప్ బేహద్ హసీన్ అనే పాట పాడుతూనే కుప్పకూలిపోయాడు. పాటను ఆలపిస్తుండటగానే, వేదికపై కూర్చోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన చేతిలో నుంచి మైక్ కిందపడిపోడాన్ని గమనించిన పక్కనవున్నవారు ఆయన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments