Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీతో యాడ్ చేసిన మహేష్ బాబు.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (14:17 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్‌లో నటించారు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఓ యాడ్‌లో నటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరం కలిసి తొలిసారిగా నటించామని చెప్పుకొచ్చారు. 

ఈ యాడ్ షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని తెలిపాడు. అంతేగాకుండా యాడ్ లింకును కూడా పోస్టు చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్‌ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని చెప్పాడు.
 
‘మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్‌ని చేశారు.. కానీ, నేను కూడా మీలో ఒకణ్ణి.. మీ అందరిలాగే నాక్కూడా నా ఫ్యామిలీనే నా లైఫ్ లైన్.. నా ఇల్లే నా ప్రపంచం.. నా వాళ్లనుకునే మీ అందరికీ నేనిచ్చే సలహా.. ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ.. సాయిసూర్య డెవలపర్స్’.. అంటూ మహేష్ ఫ్యామిలీతో కలిసి నటించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే.. మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ''సరిలేరు నీకెవ్వరు''  సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments