Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు జూబ్లిహిల్స్‌లో భారీ ధరతో స్థలం కొనుగోలు

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (20:40 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అత్యంత ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. జూబ్లిహిల్స్ మెయిన్ ఏరియాలో మహేష్ బాబు ఈ స్థలాన్ని కొన్నట్లు సమాచారం.
 
విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేష్ బాబు ఈ స్థలాన్ని గత నవంబరు 17న రూ. 26 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెపుతున్నారు. మొత్తం 1442 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై మహేష్ బాబు నుంచి ఎటువంటి స్పందన లేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments