Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ ఆ డైరెక్ట‌రుకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా త

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (17:03 IST)
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం తెలిసిందే. ఈ సినిమా జూన్ నెలలో స్టార్ట్ కానుంది. ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్‌ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. 
 
అయితే... ఈ స‌స్పెన్స్‌కి తెర దించుతూ వంశీ పైడిప‌ల్లితో చేయ‌నున్న సినిమా త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసాడు. ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసాడు. ఆత‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే... సుకుమార్ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డితో చేస్తాడా... లేక త్రివిక్ర‌మ్‌తో చేస్తాడా అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments