Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు సరసన జాన్వీ నటిస్తుందా? త్రివిక్రమ్ ఏం చేస్తారో?

Webdunia
శనివారం, 22 మే 2021 (18:23 IST)
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఎవరు కనిపిస్తారనే దానిపై ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 
 
జాన్వీ అయితే మహేశ్ సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..హీరోయిన్ గా జాన్వీకపూర్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
 
ఇప్పటికే పలువురు తెలుగు దర్శక నిర్మాతలు జాన్వీకపూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మరి ఈ సారి త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ కావడంతో జాన్వీకపూర్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయని అనుకుంటున్నారు సినీ జనాలు.
 
రెమ్యునరేషన్ పెద్ద మొత్తంలో ఉంటే జాన్వీ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇది జరుగుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments