Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు సరసన జాన్వీ నటిస్తుందా? త్రివిక్రమ్ ఏం చేస్తారో?

Webdunia
శనివారం, 22 మే 2021 (18:23 IST)
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఎవరు కనిపిస్తారనే దానిపై ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 
 
జాన్వీ అయితే మహేశ్ సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..హీరోయిన్ గా జాన్వీకపూర్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
 
ఇప్పటికే పలువురు తెలుగు దర్శక నిర్మాతలు జాన్వీకపూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మరి ఈ సారి త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ కావడంతో జాన్వీకపూర్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయని అనుకుంటున్నారు సినీ జనాలు.
 
రెమ్యునరేషన్ పెద్ద మొత్తంలో ఉంటే జాన్వీ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇది జరుగుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments