రెండు గర్వించదగ్గ విషయాలు జరిగాయన్న మహేష్‌బాబు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (08:49 IST)
Saniya merza, mahesh and others
సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఈరోజు జర్నీ ఎంతో బాగుంది. రెండు గర్వించదగ్గ విషయాలు జరిగాయని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఆదివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా రిటైర్‌మెంట్‌ పార్టీకి మహేష్‌బాబు హాజరయ్యారు. అక్కడ సానియాతోనూ వారి కుటుంబంతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసి వాట్‌ ఓ గ్రేట్‌ జర్నీ అంటూ కాప్షప్‌ పెట్టారు..
 
Maheshbab, rehaman
అదేవిధంగా ఆ బాష్‌లో ఆస్కార్‌ విన్నర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌. రెహమాన్‌ను కూడా కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆయనతో నాని సినిమా చేసిన మహేష్‌ అప్పటి విషయాలు చర్చించారు. ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో సంబంధించిన ఫిజిక్‌ను డెవలప్‌మెంట్‌ చేస్తూ ఓ ఫొటో కూడా పెట్టాడు. ఈరోజు రెండు గర్వించదగ్గ విషయాలు జరిగాయని ఇలా తెలియజేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు బాంబు పేలుడు - వీడియోలు షేర్ చేసి పైశాచికానందం - అస్సాం సర్కారు ఉక్కుపాదం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments