Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు మ‌ళ్లీ అదే త‌ప్పు చేసాడు. అస‌లు ఏమైంది..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:53 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. వివాదాల‌కు దూరంగా త‌న ప‌ని ఏదో అది చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి చిన్న పొర‌పాటు వ‌ల‌న వార్త‌ల్లో నిల‌వ‌డం.. కొంతమంది నుంచి వ్య‌తిరేకత ఎదుర్కొవ‌ల్సి రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ద‌స‌రా సంద‌ర్భంగా మ‌హేష్ బాబు తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేసాడు.
 
క‌న్న‌డ భాష‌లో ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం మ‌రిచిపోయాడు. అంతే... కన్న‌డ అభిమానుల‌కు కోపం వ‌చ్చింది. వెంట‌నే సోష‌ల్ మీడియాలో ఫైర్ అయ్యారు. పొర‌పాటును గ్ర‌హించిన మ‌హేష్ బాబు వెంట‌నే క‌న్న‌డ అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేయ‌డంతో వారు శాంతించారు. క‌న్న‌డ అభిమానుల‌ను మ‌రిచిపోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. భ‌ర‌త్ అనే నేను సినిమా విష‌యంలో కూడా మ‌హేష్ ఇలాగే మ‌ర‌చిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments