Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు మ‌ళ్లీ అదే త‌ప్పు చేసాడు. అస‌లు ఏమైంది..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:53 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. వివాదాల‌కు దూరంగా త‌న ప‌ని ఏదో అది చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి చిన్న పొర‌పాటు వ‌ల‌న వార్త‌ల్లో నిల‌వ‌డం.. కొంతమంది నుంచి వ్య‌తిరేకత ఎదుర్కొవ‌ల్సి రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ద‌స‌రా సంద‌ర్భంగా మ‌హేష్ బాబు తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేసాడు.
 
క‌న్న‌డ భాష‌లో ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం మ‌రిచిపోయాడు. అంతే... కన్న‌డ అభిమానుల‌కు కోపం వ‌చ్చింది. వెంట‌నే సోష‌ల్ మీడియాలో ఫైర్ అయ్యారు. పొర‌పాటును గ్ర‌హించిన మ‌హేష్ బాబు వెంట‌నే క‌న్న‌డ అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేయ‌డంతో వారు శాంతించారు. క‌న్న‌డ అభిమానుల‌ను మ‌రిచిపోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. భ‌ర‌త్ అనే నేను సినిమా విష‌యంలో కూడా మ‌హేష్ ఇలాగే మ‌ర‌చిపోయాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments