Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి'' ఆడియో వేడుక.. ఎప్పుడు? ఎక్కడ?

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''మహానటి''. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్లకు అ

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (15:24 IST)
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''మహానటి''. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో.. మే ఒకటో తేదీన ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలోని నటీనటులంతా కూడా ఈ పాటల వేడుకకు హాజరుకానున్నారు. 
 
ఇప్పటికే అచ్చం సావిత్రి తరహాలో వున్న కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడిపోయాయి. ఇక సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మోహన్‌బాబు, ప్రకాశ్ రాజ్, షాలిని పాండే తదితరులు నటించిన ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మే 1వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరుగనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులను జరుపుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments