Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లూసిఫర్" రీమేక్ దర్శకుడు ఆయనే...

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (11:08 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఆచార్య". కొరటాలశివ దర్శకుడు. 80 శాతం మేరకు షూటింగ్ పూర్తయింది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రంలోని మిగిలిన షూటింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న భావనలో చిత్ర యూనిట్ వుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి తన 153వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది మలయాళ చిత్రం "లూసిఫర్‌"కు రీమేక్. 
 
అయితే, ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తమిళ దర్శకుడు మోహన్ రాజా తప్పుకున్నారంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరిగింది. చిరంజీవి అండ్ టీమ్ మ‌రో ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఉన్నార‌న్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై ఇపుడు ఓ క్లారిటీ వచ్చింది. 
 
కానీ ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మోహ‌న్‌ రాజానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని స‌ద‌రు వ‌ర్గాలు క‌న్‌ఫ‌ర్మ్ చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ కూడా పూర్త‌య్యింద‌ట‌. 'ఆచార్య' పూర్తి కాగానే.. ఎక్కువ ఆల‌స్యం లేకుండా 'లూసిఫ‌ర్'  రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ‌తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments