లాక్‌డౌన్‌లో ఇదే నా డ్యూటీ : చిరంజీవి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:55 IST)
కరోనా వైరస్ గొలుసు కట్టును అడ్డుకునేందుకు దేశం లాక్‌డౌన్‌లో ఉంది. 130 కోట్ల మంది ప్రజానీకం ఇపుడు తమతమ గృహాలకే పరిమితమైవున్నారు. ఈ విషయంలో పేదోడు.. సెలెబ్రిటీ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో ఉంటున్నారు. అయితే, సెలెబ్రిటీలు లాక్‌డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయంలో తమ ఇంటి పనుల్లో నిమగ్నమైవున్నారు. వాటిని వారు ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫలితంగా అవి వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంట్లో తాను చేస్తున్న పనులను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాజాగా త‌న ఇంట్లోని మొక్క‌ల‌కి నీళ్లు ప‌డుతూ కనిపించాడు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ ఫోటో కింద "మొక్కే క‌దా అని వ‌దిలేస్తే.." అని తాను నటించిన "ఇంద్ర" సినిమాలోని ఫేమ‌స్ డైలాగ్‌ని జ‌త చేశాడు. షూటింగ్ లేని కార‌ణంగా ప్ర‌తి రోజు ఇదే నా డ్యూటీ అంటూ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు చిరు. ఆయ‌న ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో "ఆచార్య" అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments