Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి కటాక్షం వల్లే ఛాన్సులు : సినీనటి లావణ్య త్రిపాఠి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని సినీనటి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (12:57 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని సినీనటి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
శ్రీనివాసున్ని దర్శించుకుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, తన ప్రతి సినిమా పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటూనే ఉన్నానని, ఫిబ్రవరి 9వ తేదీన సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన "ఇంటిలిజెంట్" సినిమా విడుదల కాబోతుందని చెప్పారు. ఈ చిత్రం సక్సెస్ అయి, తమకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చూడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments