శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా వివేక్ అస్థికలు

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:06 IST)
ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్‌ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రేమికుడైన వివేక్‌ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు వివేక్‌ సొంత గ్రామం పెరుంగటూర్‌కు తీసుకెళ్లారు. వివేక్‌కు నివాళిగా ఆ గ్రామ శ్మశానంలో మొక్కలు నాటి, వాటికి ఎరువుగా ఆయన అస్థికలను చల్లారు. 
 
మొక్కలను ఎంతగానో ప్రేమించే వివేక్‌ చనిపోయిన తర్వాత వాటికి ఎరువులా మారడం పలువురిని కంటతటి పెట్టిస్తోంది. అబ్దుల్‌ కలామ్‌ను ఆదర్శంగా తీసుకొని గ్లోబల్‌ వార్మింగ్‌ నివారణలో భాగంగా చెట్ల పెంపకాన్నే తన జీవిత మిషన్‌గా తీసుకున్నాడు వివేక్‌. 
 
తన జీవిత కాలంలో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి వరకు 33 లక్షల మొక్కలు నాటారు. ఆయన లక్ష్యాన్ని తాము పూర్తిచేస్తామంటూ అభిమానులు ముందుకు వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments