Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఒక్కడు పక్కలో పడుకోమని ఆఫరిచ్చాడు.. హీరోయిన్స్, యాంకర్స్ ?

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:16 IST)
' సంథింగ్ స్పెషల్' షోతో యాంకర్‌గా తన కెరీర్ ని ప్రారంభించిన లాస్య.. ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఆ తరువాత అనుకోకుండా యాంకర్ అయ్యానని చెప్పింది. ఇక లాస్య తన భర్త మంజునాథ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. 
 
2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా.. పెళ్లి తరువాత రెండు ఫ్యామిలీలు ఒప్పుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడి..మళ్ళీ ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఈ జంట.
 
ఇక తాను యాంకర్‌గా చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చిన లాస్య .. ఒకడు నన్ను పక్కలో పడుకోమని డైరెక్ట్ ఆఫర్ ఇచ్చాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా ఎంతోమందికి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చానని చెప్పి తనతో అసభ్యంగా మాట్లాడాడని లాస్య చెప్పుకొచ్చింది. 
 
కొన్ని ఈవెంట్స్ కోసం వెళ్లిన హీరోయిన్స్, యాంకర్స్ కూడా వ్యభిచారం చిక్కులో ఇరుక్కుంటున్నారని, యాంకర్ లాస్య కొన్ని సంచలన ఆరోపణలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments