Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజతో అనుష్క శెట్టి, విక్రమార్కుడు సీక్వెల్ ప్లాన్?

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (10:47 IST)
రవితేజ-అనుష్కశెట్టి నటించిన విక్రమార్కుడు చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది రాజమౌళి. విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 
ఈ చిత్రంలో హీరోగా రవితేజ సరసన స్వీటీ అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేసినట్లు ఫిలిమ్ సర్కిళ్లలో చెప్పుకుంటున్నారు. ఐతే ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసేది రాజమౌళి కాదట. సంపత్ నంది అని టాలీవుడ్ న్యూస్.

 
మొత్తమ్మీద ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితో మరోసారి రవితేజ-అనుష్కల క్రేజీ కాంబినేషన్ చూడొచ్చు.

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments