Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజతో అనుష్క శెట్టి, విక్రమార్కుడు సీక్వెల్ ప్లాన్?

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (10:47 IST)
రవితేజ-అనుష్కశెట్టి నటించిన విక్రమార్కుడు చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది రాజమౌళి. విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

 
ఈ చిత్రంలో హీరోగా రవితేజ సరసన స్వీటీ అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేసినట్లు ఫిలిమ్ సర్కిళ్లలో చెప్పుకుంటున్నారు. ఐతే ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసేది రాజమౌళి కాదట. సంపత్ నంది అని టాలీవుడ్ న్యూస్.

 
మొత్తమ్మీద ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితో మరోసారి రవితేజ-అనుష్కల క్రేజీ కాంబినేషన్ చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments