Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు బ్రేకప్ చెప్పినా పట్టించుకోని లాస్య.. భర్త చేత అంట్లు తోమించి?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (23:08 IST)
యాంకర్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ లాస్య మంజునాథ్ తన అధికారిక ఇన్‌స్టా ఖాతా ద్వారా ఓ రీల్‌ని షేర్ చేస్తూ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ రీల్ లో ఏముందంటే లాస్య మంజునాథ్ భోజనం చేస్తుండగా తన ప్రియుడు ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పినప్పటికీ ఏ మాత్రం ఫీలవకుండా భోజనం తింటూ కనిపించింది. 
 
దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే కొందరు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ రీల్ వీడియో కావడంతో లాస్య మంజునాథ్ బాగానే నటించిందని కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ, పెళ్ళి వంటి బంధాలకి చాలా విలువ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
 
ఇక ఆ మధ్య ఏకంగా గా లాస్య మంజునాథ్ తెలుగు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలోని ఉ అంటావా మావా ఉహూ అంటావా అనే పాట కి రీల్ చేస్తూ ఏకంగా తన భర్త మంజునాథ్ ని బెదిరిస్తూ అంట్లు తోమించింది. దీంతో ఈ వీడియో కూడా బాగానే వైరల్ అయింది. 
 
ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య మంజునాథ్ ఇటు లైఫ్‌ని అటు పర్సనల్ లైఫ్‌ని బాగానే బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments