Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు బ్రేకప్ చెప్పినా పట్టించుకోని లాస్య.. భర్త చేత అంట్లు తోమించి?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (23:08 IST)
యాంకర్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ లాస్య మంజునాథ్ తన అధికారిక ఇన్‌స్టా ఖాతా ద్వారా ఓ రీల్‌ని షేర్ చేస్తూ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ రీల్ లో ఏముందంటే లాస్య మంజునాథ్ భోజనం చేస్తుండగా తన ప్రియుడు ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పినప్పటికీ ఏ మాత్రం ఫీలవకుండా భోజనం తింటూ కనిపించింది. 
 
దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే కొందరు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ రీల్ వీడియో కావడంతో లాస్య మంజునాథ్ బాగానే నటించిందని కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ, పెళ్ళి వంటి బంధాలకి చాలా విలువ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
 
ఇక ఆ మధ్య ఏకంగా గా లాస్య మంజునాథ్ తెలుగు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలోని ఉ అంటావా మావా ఉహూ అంటావా అనే పాట కి రీల్ చేస్తూ ఏకంగా తన భర్త మంజునాథ్ ని బెదిరిస్తూ అంట్లు తోమించింది. దీంతో ఈ వీడియో కూడా బాగానే వైరల్ అయింది. 
 
ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య మంజునాథ్ ఇటు లైఫ్‌ని అటు పర్సనల్ లైఫ్‌ని బాగానే బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments