Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్మిపార్వతిని ఎండగట్టేందుకే... అప్పట్లో వైఎస్సార్ వద్దన్నారు... కేతిరెడ్డి

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (19:41 IST)
నాగరుషి ఫిలిమ్స్ సంస్థ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్సకత్వంలో లక్మిస్ వీరగ్రంధం చిత్రం మార్చి నేలలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు, లక్మీపార్వతిని ఎండకట్టే చిత్రమే తన సినిమా అని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఈ చిత్రం ఈ నెల 5వ తారీఖు నుండి బెంగుళూరు నందు నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని చెప్పారు.
 
ఈ సందర్భంగా బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ... "తను దర్శకత్వం వహిస్తున్న"లక్మిస్ వీరగ్రంధం" త్వరలో ప్రేక్షకులకు అందిస్తున్నామని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఒక తెరవని యదార్థ గ్రంధాన్ని కచ్చితంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఈ చిత్రంలో నేటి రాజకీయ వ్యవస్థలోని లోపాలను, అదేవిధంగా ఒక వయసు వత్యాసమున్న మహిళ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, ఒక సర్వసంగపరిత్యాగి దాంపత్య జీవితం వైపు ఎలా ఆకర్షితుడు ఎలా అయ్యాడో చూపిస్తామని అన్నారు.
 
ఈ కథకు ఆధారం ప్రజలు ఇచ్చిందేనని, స్వర్గీయ వై.స్.రాజశేఖర్ రెడ్డి తనతో చెప్పిన విషయాలు.. నేను ఈ రాజకీయ వెన్నుపోటు సినిమాలు తియ్యాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు. నాతో పాటు ఆదిశేషగిరిరావు గారు కూడా ప్రయత్నించాము.

వారు అప్పట్లో మాట్లాడుతూ ఈ సినిమాల వలన ఉపయోగం లేదు, ప్రజలకు సేవే గుర్తుంటుందని అన్నమాట... పైగా ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు సినిమా ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కదా... మనం ఇప్పుడు సినిమా తీస్తే రాజకీయ అవసరం కోసం తీసినామని ఒక సంకేతం ప్రజల్లోకి వెళుతుందని అన్నారు. అందుకే అప్పట్లో ఆ చిత్రం చేయలేదు. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో శ్రీరెడ్డి నటిస్తున్నదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments