Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి సాయం కావాలో చెప్పండి.. ఫ్యాన్స్‌ను కోరుతున్న కీర్తి సురేష్

కేరళ వరద బాధితులను ఆదుకునే విషయంలో ఇతర హీరోయిన్లతో పోల్చితే మలయాళ భామ కీర్తి సురేష్ ఒక అడుగు ముందున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తనవంతు సాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (10:09 IST)
కేరళ వరద బాధితులను ఆదుకునే విషయంలో ఇతర హీరోయిన్లతో పోల్చితే మలయాళ భామ కీర్తి సురేష్ ఒక అడుగు ముందున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తనవంతు సాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన ఆమె.. మరో రూ.5 లక్షలను మందులు, నిత్యావసరవస్తు సామాగ్రి కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు.
 
అంతేకాకుండా, వరద బాధితులను ఆదుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. త్రివేండ్రంలోని ఓ కళాశాల నుంచి కీర్తీ బాధితులకు అవసరమైన వస్తువులను అందిజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేస్తోంది. అంతేకాక బాధితులకు ఏయే వస్తువులుకావాలో లైవ్ వీడియోల ద్వారా అభిమానులను కోరుతుంది. దీంతో కీర్తీ చేస్తున్న ఈ గొప్ప పనుల్ని, ఆమె గొప్ప మనస్సును మొచ్చుకుంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments