Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూచిపూడి డాన్స‌ర్ల‌కు ఉడ‌తాభ‌క్తి సాయం చేసిన కార్తి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (17:58 IST)
Karti
క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డం కోసం ప‌లువురు క‌థానాయ‌కులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. త‌మిళ‌నాడులో కార్తి, సూర్య కుటుంబం క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డమేకాకుండా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు కోటి రూపాయ‌ల ఫండ్ ను ముఖ్య‌మంత్రి స్టాలిన్ కు అంద‌జేశారు. అయితే త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎటువంటి కార్య‌క్ర‌మం అయినా అక్క‌డ వారిని ఆదుకోవ‌డం మామూలే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వున్న వారికి ఎంతో కొంత సాయం చేయ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.
 
ముఖ్యంగా క‌రోనా వ‌ల్ల ఎంతోమంది వృత్తిప‌రంగా దెబ్బ‌తిన్నారు. ముఖ్యంగా క‌ళాకారులు. కూచిపూడి క‌ళాకారుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా పోయింది. అందుకే వారికి క‌రోనా మొద‌టివేవ్లో ఎంతో కొంత సాయం చేయ‌మ‌ని వారి ప్ర‌తినిధి భావ‌న పెద్ర‌పోలు, కార్తిని కోరారు. అయితే ఆ స‌మ‌యంలో ప‌రిస్థితులు అనుకూలించ‌క చేయ‌లేక‌పోయారు. తాజాగా కార్తి, కూచిపూడి కళాకారులయిన యాభై మందికి ల‌క్ష రూపాల‌య‌ల‌ను వారికి పంచ‌మ‌ని భావ‌న‌గారికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కార్తికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments