Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూచిపూడి డాన్స‌ర్ల‌కు ఉడ‌తాభ‌క్తి సాయం చేసిన కార్తి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (17:58 IST)
Karti
క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డం కోసం ప‌లువురు క‌థానాయ‌కులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. త‌మిళ‌నాడులో కార్తి, సూర్య కుటుంబం క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డమేకాకుండా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు కోటి రూపాయ‌ల ఫండ్ ను ముఖ్య‌మంత్రి స్టాలిన్ కు అంద‌జేశారు. అయితే త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎటువంటి కార్య‌క్ర‌మం అయినా అక్క‌డ వారిని ఆదుకోవ‌డం మామూలే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వున్న వారికి ఎంతో కొంత సాయం చేయ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.
 
ముఖ్యంగా క‌రోనా వ‌ల్ల ఎంతోమంది వృత్తిప‌రంగా దెబ్బ‌తిన్నారు. ముఖ్యంగా క‌ళాకారులు. కూచిపూడి క‌ళాకారుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా పోయింది. అందుకే వారికి క‌రోనా మొద‌టివేవ్లో ఎంతో కొంత సాయం చేయ‌మ‌ని వారి ప్ర‌తినిధి భావ‌న పెద్ర‌పోలు, కార్తిని కోరారు. అయితే ఆ స‌మ‌యంలో ప‌రిస్థితులు అనుకూలించ‌క చేయ‌లేక‌పోయారు. తాజాగా కార్తి, కూచిపూడి కళాకారులయిన యాభై మందికి ల‌క్ష రూపాల‌య‌ల‌ను వారికి పంచ‌మ‌ని భావ‌న‌గారికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కార్తికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments