Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీగా సీక్వెల్ వచ్చేస్తోంది, మళ్లీ అందర్నీ మెప్పిస్తానంటున్న హీరో

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (15:39 IST)
యుగానికొక్కడు, ఆ తర్వాత ఆవారా సినిమాలతో తమిళ హీరో కార్తీ తెలుగునాట మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలతో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ మధ్యలో వేగం తగ్గిందనే చెప్పాలి. చివరిగా వచ్చిన చినబాబు, దేవ్ చిత్రాలు ఆశించిన మేరకు హిట్ కొట్టలేకపోయాయి. తాజాగా విభిన్న కథాంశంతో ప్రయోగం చేస్తూ తీసిన ఖైదీ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో కార్తీ ఆనందంలో మునిగిపోయాడు.
 
ఈ సినిమాతో పాటుగా తమిళ హీరో విజయ్ నటించిన బిగిల్ సినిమా కూడా రిలీజైంది. ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో రిలీజైంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రెండు డబ్బింగ్ సినిమాల కోసం భారీ సంఖ్యలో తెలుగునాట థియేటర్లను కేటాయించారు. పెద్ద సినిమాలేవీ లేకపోవడం దీనికి కారణం. మొదటి రోజున ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లను సాధించినప్పటికీ క్రమంగా విజయ్ నటించిన విజిల్ కంటే ఖైదీ ఎక్కువ ఎక్కువ వసూళ్లను సాధించిది.
 
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఖైదీ సినిమాను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్స్... నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకులలో నా వెన్నంటి ఉన్న సోదర సోదరీమణులందరూ గర్వపడేలా నేను కష్టపడి పని చేస్తూనే ఉంటాను.. మీ కోసం ఢిల్లీ మళ్లీ వస్తాడు అంటూ సీక్వెల్‌ను ప్రకటించేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments