Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (16:23 IST)
బాలీవుడ్ ప్రముఖ అర్బన్ ఖాన్‌ వెబ్ షో పించ్ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ షొ తొలి ఎపిసోడ్‌లో హీరోయిన్ కరీనాకపూర్ నటిస్తోంది. ఆమె ఈ షో ద్వారా తనకు వచ్చిన ట్వీట్‌లను చదివారు. ఒక ట్వీట్‌లో 'ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?' అని అడిగారు. 
 
దీనిపై కరీనా కపూర్ సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. తాము ఈ విధంగా డబ్బులు ఆదా చేస్తామన్నారు. పైగా ఇలా చేస్తున్నందునే ధనవంతులుగా ఉండగలుగుతున్నామని తెలిపారు. తాము మిగిలిన వస్తువులపై ఖర్చు చేస్తామని, దుస్తుల మీద అంతగా ఖర్చు చేయమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 
 
కాగా తన కుమారుడు తైమూర్ ఇంకా రెండేళ్ల వాడేనని, అందుకే వాడిపై మీడియా దృష్టి పెట్టడం సరికాదన్నారు. సెలబ్రిటీల ఫీలింగ్స్‌ను పట్టించుకోకుండా చాలామంది వారిని తక్కువ చేసి మాట్లాడతారన్నారు. ఇటువంటివాటినన్నింటినీ సహించాల్సి వస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments