Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (16:23 IST)
బాలీవుడ్ ప్రముఖ అర్బన్ ఖాన్‌ వెబ్ షో పించ్ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ షొ తొలి ఎపిసోడ్‌లో హీరోయిన్ కరీనాకపూర్ నటిస్తోంది. ఆమె ఈ షో ద్వారా తనకు వచ్చిన ట్వీట్‌లను చదివారు. ఒక ట్వీట్‌లో 'ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?' అని అడిగారు. 
 
దీనిపై కరీనా కపూర్ సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. తాము ఈ విధంగా డబ్బులు ఆదా చేస్తామన్నారు. పైగా ఇలా చేస్తున్నందునే ధనవంతులుగా ఉండగలుగుతున్నామని తెలిపారు. తాము మిగిలిన వస్తువులపై ఖర్చు చేస్తామని, దుస్తుల మీద అంతగా ఖర్చు చేయమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 
 
కాగా తన కుమారుడు తైమూర్ ఇంకా రెండేళ్ల వాడేనని, అందుకే వాడిపై మీడియా దృష్టి పెట్టడం సరికాదన్నారు. సెలబ్రిటీల ఫీలింగ్స్‌ను పట్టించుకోకుండా చాలామంది వారిని తక్కువ చేసి మాట్లాడతారన్నారు. ఇటువంటివాటినన్నింటినీ సహించాల్సి వస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments