సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదు..

Webdunia
ఆదివారం, 15 మే 2022 (19:51 IST)
సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కరాటే కళ్యాణి బాధితుల్లో తాము కూడా ఒకరమని.. ఓ ఇంటి కొనుగోలు విషయంలో తమ నుంచి రూ.3.5లక్షలు వసూలు చేసి తమతో ఒప్పందం చేసుకున్నట్లు బాధితుడు గోపికృష్ణ ట్విట్టర్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కరాటే కళ్యాణి పురుగులు మందు తాగిన వీడియో పంపి భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పాడు. 
 
ఇంకా ఆమె విషయంలో వెంటనే స్పందించిన ఎస్‌హెచ్ఓకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కరాటే కళ్యాణి బాధితుల్లో ఒకరైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఫిర్యాదులో బాధితుడు తెలియజేశాడు. 
 
ఇకపోతే.. ఎస్ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ యూసుఫ్ గూడ బస్తీలో ఇటీవలే నటి కరాటే కళ్యాణి అండ్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
కరాటే కళ్యాణి యు ట్యూబర్ శ్రీకాంత్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 323, 506, 509 ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి.. కరాటే కళ్యాణిపై చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 323, 448, 506 సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

stray dogs, ఆడు మగాడ్రా బుజ్జీ, వీధి కుక్కల్ని తరిమికొట్టిన బుజ్జిగాడు (video)

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments