Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతార దర్శకుడితో అర్జున్ రెడ్డి.. అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (14:44 IST)
ప్రముఖ కన్నడ దర్శకుడు రిషబ్ షెట్టి కాంతారా మూవీతో ప్రభంజనం సృష్టించాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో రిషబ్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే దానికి ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో రిషబ్- విజయ్ దేవరకొండ కాంబోలో భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతోందని వార్తలు ఇండస్ట్రీలో రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియన్ సినిమా చేయడం విజయ్‌కి కొత్తేమీ కాదు. రిషబ్, విజయ్ కాంబినేషన్‏లో ఓ సినిమా వస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అంటున్నారు. రిషబ్ ప్రస్తుతం కాంతార సీక్వెన్స్ పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇక విజయ్ సమంతతో కలిసి ఖుషీ షూటింగ్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments