Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ ఫేర్‌కు చుక్కలు చూపించిన కంగనా రనౌత్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:02 IST)
Kangana
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటుంది. కంగనా రనౌత్ 'ధాకడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కంగనా సైలెంట్ అయింది. తనకు అవార్డు ఇస్తాన్నందుకు ఫిలిం ఫేర్ వాళ్ల మీద కేసు వేయడానికి ఆమె సిద్ధమైంది.
 
చాలా ఏళ్ల నుంచి కొన్ని ప్రైవేట్ అవార్డులను కంగనా బ్యాన్ చేస్తూ వస్తోంది. ఈసారి ఫిల్మ్ ఫేర్ వాళ్లు 'తలైవి' సినిమాకి గాను కంగనాకు బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు ఇవ్వాలనుకున్నారు. దీనికోసం ఆమెకి కాల్ చేశారట. కానీ ఆమె ఒప్పుకోలేదు. అయినా సరే ఆపకుండా తనకు కాల్ చేసి విసిగిస్తున్నారంటూ.. ఫిల్మ్ ఫేర్ వాళ్ల మీద మండిపడింది కంగనా రనౌత్. 
 
తాను 2014 నుంచి అవార్డులను బహిష్కరిస్తున్నానని.. అందులో ఇచ్చే అవార్డులు అవినీతిమయమని.. ఇప్పుడు 'తలైవి' సినిమాకి తనకు అవార్డు ఇస్తామంటూ ఫోన్ చేసి విసిగిస్తున్నారంటూ కంగనా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments