Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.48 కోట్లతో ఖరీదైన ఆఫీసు.. ధనిక నటిగా అవతరించడమే లక్ష్యం (video)

Webdunia
శనివారం, 30 మే 2020 (14:02 IST)
హిందీ చిత్ర పరిశ్రమలో డేరింగ్, డాషింగ్ హీరోయిన్లలో ఒకరు కంగనా రనౌత్. ఆమె మాట్లాడే మాటేకాదు.. చేసే చర్య కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. అందుకు ఉదాహరణే గతంలో అనేక బోల్డ్ క్యారెక్టర్లలో నటించింది. వాటిపై ఎన్ని విమర్శలు వచ్చినా ధీటుగా ఎదుర్కొంది. అనేక వివాదాస్పద చిత్రాలను నిర్మించింది. అలాంటి కంగనా రనౌత్.. ఇపుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనయ్యేలా రూ.48 కోట్ల వ్యయంతో ఓ ఖరీదైన ఆఫీసును ప్రారంభించింది. ఇపుడు సోషల్ మీడియాలో ఈ ఆఫీసుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. 
 
ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ, చేతిలో కేవలం రూ.1500తో ఇంటి నుంచి బయటకు వచ్చాను. డబ్బు సంపాదించడానికే మా ఊరు నుంచి ముంబై వచ్చాను. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ డబ్బు సంపాదిస్తే జీర్ణించుకోలేరు. ఎన్నో పోరాటాల తర్వాత పెద్ద స్టార్‌గా ఎదిగానని తెలిపింది. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి అత్యంత ధనికురాలిగా నిలవడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. 
 
కాగా, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యత అధికం. అలాంటి రంగంలో ఓ మహిళగా తనదైన ముద్రను వేసింది. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇవ్వకపోయినా అంచలంచెలుగా అగ్ర నటిగా ఎదిగింది. ముఖ్యంగా, ఇతరులు నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణిస్తోంది. ఏది ఏమైనా.. కంగనా అంటే ఓ ట్రెండ్ సెట్టర్. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments