జైలుకు వెళ్లడం కోసం ఎదురుచూస్తున్నా..కంగనా రనౌత్

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (11:24 IST)
ముంబై కోర్టు ఆదేశాలతో బాలీవుడ్‌ నటి కంగనా, ఆమె సోదరి రంగోలీ చందేలాపై కేసు నమోదయింది. మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు వీరు వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన స్టైల్‌లో రియాక్ట్ అయింది కంగనా రనౌత్. ఆదర్శప్రాయులైన మహనీయుల మాదిరిగానే తాను కూడా జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ ప్రకటించింది. 
 
వీర సావర్కర్‌, నేతాజీ వంటి వారు తనకు ఆదర్శమని వారిలా తాను కూడా జైలు జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. అమిర్‌ ఖాన్‌ మౌనం వహించటం పట్ల కంగనా పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది.
 
రాణి లక్ష్మీభాయి కోటను కూల్చినట్లే తన ఇంటిని ధ్వంసం చేశారని వీర సావర్కర్‌ను కారాగారంలో ఉంచగా తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని కంగనా ఆరోపించింది. దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తున్న సభ్యులను ఇక్కడ ఎన్ని బాధలకు గురయ్యారో ఎవరైనా ప్రశ్నిస్తే బాగుంటుంది అంటూ ఆ పోస్టును ఆమిర్‌ ఖాన్‌కు ట్యాగ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments