Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలుకు వెళ్లడం కోసం ఎదురుచూస్తున్నా..కంగనా రనౌత్

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (11:24 IST)
ముంబై కోర్టు ఆదేశాలతో బాలీవుడ్‌ నటి కంగనా, ఆమె సోదరి రంగోలీ చందేలాపై కేసు నమోదయింది. మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు వీరు వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన స్టైల్‌లో రియాక్ట్ అయింది కంగనా రనౌత్. ఆదర్శప్రాయులైన మహనీయుల మాదిరిగానే తాను కూడా జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ ప్రకటించింది. 
 
వీర సావర్కర్‌, నేతాజీ వంటి వారు తనకు ఆదర్శమని వారిలా తాను కూడా జైలు జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. అమిర్‌ ఖాన్‌ మౌనం వహించటం పట్ల కంగనా పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది.
 
రాణి లక్ష్మీభాయి కోటను కూల్చినట్లే తన ఇంటిని ధ్వంసం చేశారని వీర సావర్కర్‌ను కారాగారంలో ఉంచగా తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని కంగనా ఆరోపించింది. దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తున్న సభ్యులను ఇక్కడ ఎన్ని బాధలకు గురయ్యారో ఎవరైనా ప్రశ్నిస్తే బాగుంటుంది అంటూ ఆ పోస్టును ఆమిర్‌ ఖాన్‌కు ట్యాగ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

'మిస్ వరల్డ్ 2025' విజేత విజయ రహస్యమేంటో తెలుసా?

రెడ్ బుక్‌ను లైట్‌గా తీసుకున్నాం.. 2 నెలల్లో మేమంతా జైలుకే : సజ్జల రామకృష్ణారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments