Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం ఫ్రెండ్స్ పంది మాంసం తింటారు.. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నారు.. కంగనా

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (16:04 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వార్తలకెక్కారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార మాజీ ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెను ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇదే అశంపై ఆమె ట్వీట్ చేశారు. 
 
"నాకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. వారు మద్యం సేవిస్తారు. ధూమపానం చేస్తారు. వారిలో అనేక మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నవారు ఉన్నారు. వారు బురాఖాలు ధరించరు. బూతులు మాట్లాడతారు. పందిమాంసం తింటారు. 
 
వాళ్లు అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌదర్యం ఇదే. నపూర్ శర్మ ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేయడం కాదు. ప్రతి ఒక్కరూ క్రిమినల్‌గా మారుతున్నాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments