Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు మళ్లీ చుక్కెదురు.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (13:44 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మళ్లీ చుక్కెదురైంది. కంగనా రనౌత్‌కు ముంబై పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు. ఆమె సోదరి రంగోలీ చందేల్ కూడా ఈనెల 23, 24వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మతఘర్షణలు రెచ్చగొట్టే రీతిలో ఇటీవల సోషల్ మీడియాలో కంగనా, ఆమె సోదరి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
ఈ కేసులో బాంద్రా పోలీస్ స్టేషన్ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు నోటీసులు ఇచ్చారు. తొలుత అక్టోబర్ 26, 27, ఆ తర్వాత నవంబర్ 9, 10 తేదీల్లో హాజరుకావాలంటూ కంగనకు సమన్లు జారీ చేశారు. కానీ రెండుసార్లు వాళ్లు హాజరుకాలేదు. ఇంట్లో పెళ్లి ఉన్న కారణంగా హాజరుకాలేనని.. నవంబర్ 15వ తేదీ తర్వాత హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు.
 
కంగనా, ఆమె సోదరి చేసిన ట్వీట్లపై బాలీవుడ్ క్యాస్టింగ్ డైరక్టర్, ఫిట్‌నెస్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ ఫిర్యాదను పరిశీలించాలని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఐపీసీ 153-ఏ, 295-ఏ, 124-ఏ, 34 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Atti Satyanarayana: అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేసిన జనసేన

Mahanadu: మహానాడుపై పవన్ ప్రశంసలు.. నేను ఈ పదాన్ని విన్నప్పుడల్లా, చదివినప్పుడల్లా?

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments