Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 8 నుంచి ఓటీటీలో విక్రమ్ సందడి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:31 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన "విక్రమ్" చిత్రం జూన్ 3వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.400 కోట్ల మేరకు  వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతుంది. ఈ క్రమంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయనుంది. 
 
కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌లు కీలక పాత్రలను పోషించారు. హీరో సూర్య రోలెక్స్ పాత్రలో అతిథి పాత్రలో కనిపించి సినిమాకు హైలెట్‌గా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments