Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 8 నుంచి ఓటీటీలో విక్రమ్ సందడి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (18:31 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన "విక్రమ్" చిత్రం జూన్ 3వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.400 కోట్ల మేరకు  వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతుంది. ఈ క్రమంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయనుంది. 
 
కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌లు కీలక పాత్రలను పోషించారు. హీరో సూర్య రోలెక్స్ పాత్రలో అతిథి పాత్రలో కనిపించి సినిమాకు హైలెట్‌గా నిలిచారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments