Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన నటుడు కమల్ హాసన్.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:28 IST)
సినీ నటుడు కమల్ హాసన్ మరోమారు ఆస్పత్రిలో చేరారు. చెన్నై పోరూరులో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్ రీసెర్చ్ సెంటరులో ఆయన వైద్య పరీక్షల కోసం సోమవారం అడ్మిట్ అయ్యారు. రెగ్యులర్ పరీక్షల కోసమే ఆయనకు ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరీక్షలు జరిపిన తర్వాత ఆయన్ను ఇంటికి పంపించనున్నారు. 
 
కాగా, ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో దాదాపు పది రోజులకు పైగా ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ ఫైనల్‌కు హాజరయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన 'బిగ్ బాస్' హౌస్‌కే వెళ్లడం కోవిడ్ ప్రొటోకాల్స్‌కు విరుద్ధమని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీచేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మరోమారు ఆస్పత్రికి వెళ్లారు. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అయితే, వైద్యులు మాత్రం దీనిపై ఓ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. అంటే, ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను ఇంకా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments