Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన నటుడు కమల్ హాసన్.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:28 IST)
సినీ నటుడు కమల్ హాసన్ మరోమారు ఆస్పత్రిలో చేరారు. చెన్నై పోరూరులో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్ రీసెర్చ్ సెంటరులో ఆయన వైద్య పరీక్షల కోసం సోమవారం అడ్మిట్ అయ్యారు. రెగ్యులర్ పరీక్షల కోసమే ఆయనకు ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరీక్షలు జరిపిన తర్వాత ఆయన్ను ఇంటికి పంపించనున్నారు. 
 
కాగా, ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో దాదాపు పది రోజులకు పైగా ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ ఫైనల్‌కు హాజరయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన 'బిగ్ బాస్' హౌస్‌కే వెళ్లడం కోవిడ్ ప్రొటోకాల్స్‌కు విరుద్ధమని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీచేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మరోమారు ఆస్పత్రికి వెళ్లారు. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అయితే, వైద్యులు మాత్రం దీనిపై ఓ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. అంటే, ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను ఇంకా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments