Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్..

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (10:26 IST)
కేజీఎఫ్ దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ రేంజ్‌కి తగ్గట్టుగా ప్రశాంత్ కథని సిద్ధం చేస్తుండగా, 2021 చివరలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. 
 
భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నారు. ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించాడని సమాచారం. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. 
 
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments