Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (11:58 IST)
మహా నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.టి.రామారావు 102వ జయంతి వేడుకల బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాటుకు ఆయన కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు, సినీ రాజకీయ అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 
 
ఎన్టీఆర్‌ ఘాట్‌కు నివాళులు అర్పించిన వారిలో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్డీఆర్ ట్వీట్ చేశారు. 
 
ఈ పోస్ట్ పలువురి హృదయాలను తాకింది. దీంతో ఎన్టీఆర్ జోహార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

హీరో శ్రీకాంత్‌ ప్రైవేటు పూజలు- శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు (video)

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments