ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత. దీనికి వీర‌రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఇందులో ఎన్టీఆర్ కాలేజ్‌ స్టూడెంట్‌గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్ ట్రాక్ నుంచి ఎంట‌ర్‌టైన్మెంట్

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (12:33 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత. దీనికి వీర‌రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఇందులో ఎన్టీఆర్ కాలేజ్‌ స్టూడెంట్‌గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్ ట్రాక్ నుంచి ఎంట‌ర్‌టైన్మెంట్ ట్రాక్ ఎక్కారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను ఇటీవ‌ల‌ స్టార్ట్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లో కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, పూజా హెగ్డే పాల్గొంటారు.
 
ఆగస్ట్‌ మూడు వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌ కాకుండా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద దృష్టి పెట్టనున్నారట దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్ పూర్తి అయ్యాయి. ఈ షెడ్యూల్‌ తర్వాత కొన్ని సాంగ్స్‌ కోసం చిత్ర బృందం పొల్లాచ్చి వెళ్లనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్‌ 15న అరవింద సమేత.. టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments