Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహ‌ర్షి'లో మ‌హేష్ త‌ల్లి పాత్ర‌లో జయప్రద...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (14:35 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇది మ‌హేష్‌కి 25వ సినిమా కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే.... ఈ సినిమాలో మ‌హేష్ త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద న‌టిస్తున్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
జ‌య‌ప్ర‌ద త‌న పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంటేనే న‌టిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ పాత్ర‌తో పాటు త‌ల్లి పాత్ర కూడా కీల‌క‌మ‌ట‌. అందుకని జ‌య‌ప్ర‌ద‌ని సంప్ర‌దించ‌గా... పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చేసార‌ట‌. కృష్ణ - జ‌య‌ప్ర‌ద క‌లిసి చాలా స‌క్స‌స్‌ఫుల్ మూవీస్‌లో న‌టించారు. ఇప్పుడు మ‌హేష్ బాబుకి జ‌య‌ప్ర‌ద త‌ల్లిగా న‌టిస్తుండ‌టం విశేషం. ఈ భారీ సినిమాని ఏప్రిల్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా న‌టించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments