Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి'' అంత పెంచేశాడా..?

''పెళ్లి చూపులు'' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమాతో అగ్రహీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, పెళ్

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (14:21 IST)
''పెళ్లి చూపులు'' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమాతో అగ్రహీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు సినిమాలకు మోస్తరుగా పారితోషికం తీసుకున్న విజయ్ దేవరకొండ.. గీత గోవిందం సినిమా జోష్‌తో ఆరు రెట్లు పెంచేశాడు. 
 
గీత గోవిందం సినిమాకు రూ.50లక్షలు పారితోషికం తీసుకున్న అర్జున్ రెడ్డి.. ప్రస్తుతం నటిస్తున్న నోటా సినిమాకు అక్షరాలా రూ.3కోట్ల రూపాయలు పెంచేశాడట. ఇదే రెమ్యునరేషన్ మొత్తాన్ని తదుపరి సినిమాలకు కొనసాగిస్తున్నట్లు సమాచారం. 
 
అయితే విజయ్ పారితోషికాన్ని పెంచేసినా.. నిర్మాతలు మాత్రం అతనికి వున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో తప్పులేదంటున్నారు. ప్రస్తుతం అతడి చేతిలో అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!

కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments