Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి'' అంత పెంచేశాడా..?

''పెళ్లి చూపులు'' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమాతో అగ్రహీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, పెళ్

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (14:21 IST)
''పెళ్లి చూపులు'' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమాతో అగ్రహీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు సినిమాలకు మోస్తరుగా పారితోషికం తీసుకున్న విజయ్ దేవరకొండ.. గీత గోవిందం సినిమా జోష్‌తో ఆరు రెట్లు పెంచేశాడు. 
 
గీత గోవిందం సినిమాకు రూ.50లక్షలు పారితోషికం తీసుకున్న అర్జున్ రెడ్డి.. ప్రస్తుతం నటిస్తున్న నోటా సినిమాకు అక్షరాలా రూ.3కోట్ల రూపాయలు పెంచేశాడట. ఇదే రెమ్యునరేషన్ మొత్తాన్ని తదుపరి సినిమాలకు కొనసాగిస్తున్నట్లు సమాచారం. 
 
అయితే విజయ్ పారితోషికాన్ని పెంచేసినా.. నిర్మాతలు మాత్రం అతనికి వున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో తప్పులేదంటున్నారు. ప్రస్తుతం అతడి చేతిలో అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments