Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు... ఇద్దరు హీరోయిన్లను వెంటబెట్టుకుని అక్కడికెళ్లాడు...

తెలుగు బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, చివరి ఎపిసోడ్లకు బాగా హీట్ పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. జై లవ కుశ టీంతో కలిసి... అంటే నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్‌లతో కలిసి బిగ్ బాస్ హౌసుకు వెళ్లి

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (14:53 IST)
తెలుగు బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, చివరి ఎపిసోడ్లకు బాగా హీట్ పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. జై లవ కుశ టీంతో కలిసి... అంటే నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్‌లతో కలిసి బిగ్ బాస్ హౌసుకు వెళ్లి సందడి చేస్తున్నాడు. 
 
ఇకపోతే ఈ షో ముగిసేందుకు మరో 9 రోజుల సమయం మాత్రమే వుంది. మరోవైపు ఈ షో ముగించే ముందు సర్ప్రైజ్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్పైడర్ చిత్రంతో దసరాకు రానున్న మహేష్ బాబును సంప్రదించారట. ఐతే మహేష్ బాబు వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారట. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు.
 
దసరాకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జై లవ కుశ చిత్రం విడుదల కాబోతోంది. అదే రోజున మహేష్ బాబు చిత్రం స్పైడర్ కూడా విడుదలవబోతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ హౌసుకు వెళితే సంకేతాలు వేరేగా వెళ్లొచ్చనే అభిప్రాయంతో మహేష్ బాబు ఈ షోకి రాకూడదని భావించినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ దసరా పండుగకు ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ బాబు కానుంది. మరి దసరా పండుగలో దసరా బుల్లోడు ఎవరో చూడాలి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments