Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చూశా... జూ.ఎన్టీఆర్ రోజూ 70 సార్లు మార్చేవారు... నివేదా థామస్

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:59 IST)
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. 
 
చిత్రం విడుదల సందర్భంగా రాశి ఖన్నా, నివేదా థామస్ చిత్ర షూటింగ్ సమయంలోని విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి చెప్తూ... ఆయన ఒకేరోజు 70 కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చేదనీ, ఆయన నటన చూసినప్పుడు తనకు అద్భుతంగా అనిపించిందనీ చెప్పుకొచ్చింది నివేదా థామస్. కాగా ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది. దసరా పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు కానుకగా ఈ చిత్రం రానుంది.

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments