Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫారిన్‌కు పాకిన జబర్దస్త్ క్రేజ్...ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (10:46 IST)
విదేశాలలో తెలుగువారు టాలీవుడ్ ప్రముఖులతో అప్పుడప్పుడూ షోలను నిర్వహిస్తుంటారు. అటువంటి ఈవెంట్‌లకు అక్కడ బాగా క్రేజ్ ఉంటుంది. అందుకు పారితోషికం కూడా మంచి స్థాయిలోనే అందుతుంది. అక్కడి ఈవెంట్‌లంటే సెలబ్రిటీలు కూడా మొగ్గు చూపుతారు.

తెలుగు టీవీ ప్రోగ్రామ్‌లలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న 'జబర్దస్త్', 'ఢీ' షోల నుండి 25 మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో ఓ భారీ ఈవెంట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాలలో తెలుగువారి కోసం ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారని, దుబాయ్‌తో సహా మరే దేశంలో ఇంత స్థాయిలో జరగలేదని చెప్తూ మెల్‌బా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌తినిధి శ్రీహరి మార్చి 16న ఆస్ట్రేలియాలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు వెల్లడించారు.
 
'జబర్దస్త్' నుండి చమ్మ‌క్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్స్, అలాగే ఢీ షో మాస్టర్లు, 9 మంది కంటెస్టెంట్స్‌తో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించామని, హిస్టారిక‌ల్ పాలెస్ థియేట‌ర్‌ వేదికగా మీటీవీ, దోసాహ‌ట్, కోట్ సెంట‌ర్ ఇన్సూరెన్స్ ప్రాయోజకులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కామెడీ, డ్యాన్స్, పాటలు, మ్యాజిక్ షో వంటివి ఉన్న ఈ ఈవెంట్‌కు యాంకర్లుగా ప్రదీప్, వర్షిని, విష్ణుప్రియ హోస్ట్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments