Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పెళ్లయి 23 ఏళ్లైంది, ఐనా విడాకులు తీసుకున్నాం అని రాస్తున్నారు, వాళ్లనేం చేయాలి?: యాంకర్ సుమ

Webdunia
సోమవారం, 2 మే 2022 (16:01 IST)
జయమ్మ పంచాయతీ చిత్రం ప్రారంభమయినప్పటి నుంచి యాంకర్ సుమ వార్తల్లో నిలుస్తున్నారు. చిత్రానికి సంబంధించి కొంత అయితే తన భర్త రాజీవ్ కనకాలతో విడాకులు తీసుకున్నారంటూ మరో వార్త. దీనిపై గతంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొంతమంది మాత్రం మళ్లీమళ్లీ అదే వార్తను కొత్తరూపంలో రాస్తున్నారు. ఈ రాతలపై యాంకర్ సుమ ఏమన్నారంటే...?

 
మా పెళ్లయి 23 సంవత్సరాలవుతోంది. ఇద్దరం చాలా సంతోషంగా వున్నాం. మాపై ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడల్లా మేం ఇంట్లో కలిసి ఎలా హాయిగా వున్నామన్న దానిపై ఫోటోలు షేరే చేసేదాన్ని. ఇదివరకు ఇలా చేస్తూ వచ్చాను. ఐతే కొంతమందికి ఇలా ఎన్ని నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్నా... అబద్ధాల్ని ప్రచారం చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. అలాంటి వారిని ఆ దేవుడే చూసుకుంటాడు.


మొదట్లో అలాంటి పర్సనల్ లైఫ్ గురించి ఇలా తప్పుడు వార్తలు రాస్తున్నారేంటా అని బాధపడేదాన్ని. సెలబ్రిటీ జీవితంలో ఇది సహజమేనని వదిలేసాను. ఇప్పుడు ఆ వార్తలు పట్టించుకునే సమయం కూడా లేదు అని చె్ప్పింది. కాగా సుమ నటించిన జయమ్మ పంచాయతీ చిత్రం మే నెల 19న విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రం తర్వాత సుమకి మరిన్ని అవకాశాలు వస్తాయోమూ చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments