Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొత్త ప్రాజెక్టును ఆశీర్వదించమని శ్రీవారిని ప్రార్థించా: నమిత

Webdunia
శనివారం, 10 జులై 2021 (22:06 IST)
ప్రముఖ సినీ నటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త వీరేంద్రచౌదరితో  కలిసి స్వామిసేవలో ఆమె పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియతో నమిత మాట్లాడారు. నమిత థియేటర్స్, నమితా ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు.
 
కరోనా తగ్గుముఖం పట్టడంతో తమ ప్రాజెక్టులు సక్సెస్ కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు నమిత తెలిపారు. బౌబౌ అనే సినిమాలో నటించానని.. ఆ సినిమాను ఓటిటిలో విడుదల చేయడం ఇష్టం లేదని.. అందుకే సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్థంగా ఉన్నామన్నారు. 
 
చాలారోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నట్లు నమిత చెప్పారు. స్వామివారి దర్సనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. తన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందని నమిత తెలిపారు. ఆలయం వెలుపల నమితతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments