Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొత్త ప్రాజెక్టును ఆశీర్వదించమని శ్రీవారిని ప్రార్థించా: నమిత

Webdunia
శనివారం, 10 జులై 2021 (22:06 IST)
ప్రముఖ సినీ నటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త వీరేంద్రచౌదరితో  కలిసి స్వామిసేవలో ఆమె పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియతో నమిత మాట్లాడారు. నమిత థియేటర్స్, నమితా ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు.
 
కరోనా తగ్గుముఖం పట్టడంతో తమ ప్రాజెక్టులు సక్సెస్ కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు నమిత తెలిపారు. బౌబౌ అనే సినిమాలో నటించానని.. ఆ సినిమాను ఓటిటిలో విడుదల చేయడం ఇష్టం లేదని.. అందుకే సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్థంగా ఉన్నామన్నారు. 
 
చాలారోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నట్లు నమిత చెప్పారు. స్వామివారి దర్సనం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. తన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందని నమిత తెలిపారు. ఆలయం వెలుపల నమితతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments