Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

ఐవీఆర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (13:14 IST)
సీనియర్ బాలీవుడ్ నటుడు, భాజపా మాజీ ఎంపీ పరేష్ రావల్ ట్విట్టర్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. షూటింగులో తన మోకాలికి గాయం కావడంతో అది తగ్గేందుకు తన మూత్రాన్ని రోజూ ఉదయం తాగడంతో అది తగ్గిపోయిందంటూ తెలియజేసాడు. ఇపుడు పోస్ట్ వైరల్ అవుతోంది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే... ఘటక్ అనే చిత్రం షూటింగులో పాల్గొన్న సమయంలో పరేష్ రావల్ గాయాలపాలయ్యాడు. ముఖ్యంగా అతడి మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. ఇది తగ్గేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని ముంబైలోని నానావతి ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయట. చికిత్స తీసుకునే సమయంలో నటుడు అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ ఓ సలహా ఇచ్చారట.
 
అదేంటంటే... ఉదయాన్నే మూత్రం తాగితే మోకాలి నొప్పి తగ్గిపోతుందని చెప్పాడట. దాంతో పరేష్ రావల్ ఆయన సలహాను పాటించాడట. ప్రతిరోజూ తన మూత్రాన్ని తానే తాగేశాడట. మూత్రాన్ని బీర్ అనుకుని తాగేశాడట. విచిత్రంగా అతడికి మోకాలి నొప్పి నెలన్నర రోజుల్లోనే తగ్గిపోయిందట. 3 నెలల పాటు బెడ్ పైన పడుకుని చికిత్స తీసుకోవాల్సిన పరేష్ రావల్ నెలన్నరకే మామూలైపోవడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని పరేష్ రావల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments