Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

ఐవీఆర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (13:14 IST)
సీనియర్ బాలీవుడ్ నటుడు, భాజపా మాజీ ఎంపీ పరేష్ రావల్ ట్విట్టర్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. షూటింగులో తన మోకాలికి గాయం కావడంతో అది తగ్గేందుకు తన మూత్రాన్ని రోజూ ఉదయం తాగడంతో అది తగ్గిపోయిందంటూ తెలియజేసాడు. ఇపుడు పోస్ట్ వైరల్ అవుతోంది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే... ఘటక్ అనే చిత్రం షూటింగులో పాల్గొన్న సమయంలో పరేష్ రావల్ గాయాలపాలయ్యాడు. ముఖ్యంగా అతడి మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. ఇది తగ్గేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని ముంబైలోని నానావతి ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయట. చికిత్స తీసుకునే సమయంలో నటుడు అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ ఓ సలహా ఇచ్చారట.
 
అదేంటంటే... ఉదయాన్నే మూత్రం తాగితే మోకాలి నొప్పి తగ్గిపోతుందని చెప్పాడట. దాంతో పరేష్ రావల్ ఆయన సలహాను పాటించాడట. ప్రతిరోజూ తన మూత్రాన్ని తానే తాగేశాడట. మూత్రాన్ని బీర్ అనుకుని తాగేశాడట. విచిత్రంగా అతడికి మోకాలి నొప్పి నెలన్నర రోజుల్లోనే తగ్గిపోయిందట. 3 నెలల పాటు బెడ్ పైన పడుకుని చికిత్స తీసుకోవాల్సిన పరేష్ రావల్ నెలన్నరకే మామూలైపోవడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని పరేష్ రావల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

ఎయిర్ ఇండియా విమానం తోకలో బైటపడిన ఎయిర్ హోస్టెస్ మృతదేహం

Heavy rain alert: రాబోయే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments