Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సెల్ఫీష్ కాను అంతా ప్రచారమే : అనసూయ భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (16:36 IST)
Anasuya
నటి అనసూయ భరద్వాజ్ ఎక్కడున్నా క్రీజేనే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ఇటీవల  సైలెంట్ అయింది. సినిమాలలో బిజీగా ఉన్న ఆమె తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎదో రకంగా కనిపించే ఆమెపై పెద్ద సెల్ఫీష్ అనే ముద్ర ఉంది.  దానికి ఈ విధంగా చెపుతుంది. నన్ను అందరూ చాలా సెల్ఫీష్ అని అంటుంటారు. కానీ నేను లేకున్నా సినిమా బాగుందని చెబుతున్నానంటే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంటుంది సినిమా అని తెలిపింది.
 
 'మాయా పేటిక' ఫస్ట్ లుక్ లాంచ్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంది.  కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనసూయ భరద్వాజ్ నిన్న రాత్రి హైద్రాబాడ్ లో విడుదల చేశారు. అనసూయ మాట్లాడుతూ.. 'జస్ట్ ఆర్డినరీ బ్యానర్ అంటే నాకు ఫ్యామిలీ లాంటిది. మళ్లీ ఇలా అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది. నేను ఈ సినిమాలో లేకున్నా చెబుతాన్నంటే అర్థం చేసుకోండి. అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తలు పడక గదిలో ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసి వివాహితకు పంపారు..

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Parliament: చెట్టెక్కి గోడదూకి పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చిన వ్యక్తి అరెస్ట్

రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Telangana: పబ్జీ ఆడనివ్వలేదని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments