పవన్ కళ్యాణ్‌‌ను హైపర్ ఆది ఏమన్నాడో తెలిస్తే షాకవుతారు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (21:15 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు కమెడియన్ హైపర్ ఆది. స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ నిరంతరం ఏవిధంగా అయితే పోరాటం చేశారో పవన్ కళ్యాణ్‌ కూడా అదేవిధంగా పోరాటం చేస్తున్నారని, పవన్ మరో గాంధీ అన్నారు  హైపర్ ఆది. ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన అని, ప్రజల మనిషి పవన్ కళ్యాణ్‌ అన్నారాయన. 
 
ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకే పవన్ కళ్యాణ్‌ రంగంలోకి దిగారని చెప్పారు. జనంలో పవన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, పవన్‌కు వస్తున్న ప్రజాదరణను రాజకీయ పార్టీలు ఓర్వలేక విమర్సలు చేస్తున్నాయని, త్వరలోనే పవన్ కళ్యాణ్‌ సిఎం అవుతారని జోస్యం చెప్పారు హైపర్ ఆది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments