Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్ ఆదికి, సుడిగాలి సుధీర్‌కి మధ్య గొడవ...

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (13:28 IST)
ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా పరిచయమైనవారిలో హైపర్ ఆది పంచులతో ఫేమస్ అయితే, సుధీర్ వివిధ టాలెంట్లతో పాటు యాంకర్ రష్మీ వల్ల పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ టీవీ షోలు, సినిమాలు, ఈవెంట్‌లతో బిజీ బిజీగా గడపుతున్నారు. తాజాగా హైపర్ ఆది సుధీర్‌తో గొడవ పెట్టుకున్నాడు. దానికి కారణమేంటో తెలుసుకుందాం..
 
ప్రతి పండుగకు, అకేషన్‌కు ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రాం చేయడం మల్లెమాల వాళ్లకు అలవాటుగా మారింది. ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ రోజున ‘ఆడువారి పార్టీలకు అర్థాలే వేరులే' అనే టైటిల్‌తో సరికొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందు తీసుకువచ్చి అలరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలను కూడా వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రోమోలను బట్టి ఇందులో సుధీర్, ఆది, రోజా, జానీ మాస్టర్‌లతో పాటుగా చాలా మంది యాంకర్లు, ఆర్టిస్టులు ఉన్నారు.
 
ఒక ప్రోమోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య గొడవ జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. డ్యాన్స్ రాని ఆది, మంచి డ్యాన్సర్ అయ్యిన సుధీర్ పరస్పరం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంచీపురం వకుళ సిల్క్స్.. దివ్వెల మాధురి కొత్త వ్యాపారం (video)

తిరగబడుతున్న అమెరికా కల, అక్కడున్న విద్యార్థికి నెలకి లక్ష పంపాల్సొస్తోంది

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments