హైపర్ ఆదికి, సుడిగాలి సుధీర్‌కి మధ్య గొడవ...

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (13:28 IST)
ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా పరిచయమైనవారిలో హైపర్ ఆది పంచులతో ఫేమస్ అయితే, సుధీర్ వివిధ టాలెంట్లతో పాటు యాంకర్ రష్మీ వల్ల పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ టీవీ షోలు, సినిమాలు, ఈవెంట్‌లతో బిజీ బిజీగా గడపుతున్నారు. తాజాగా హైపర్ ఆది సుధీర్‌తో గొడవ పెట్టుకున్నాడు. దానికి కారణమేంటో తెలుసుకుందాం..
 
ప్రతి పండుగకు, అకేషన్‌కు ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రాం చేయడం మల్లెమాల వాళ్లకు అలవాటుగా మారింది. ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ రోజున ‘ఆడువారి పార్టీలకు అర్థాలే వేరులే' అనే టైటిల్‌తో సరికొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందు తీసుకువచ్చి అలరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలను కూడా వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రోమోలను బట్టి ఇందులో సుధీర్, ఆది, రోజా, జానీ మాస్టర్‌లతో పాటుగా చాలా మంది యాంకర్లు, ఆర్టిస్టులు ఉన్నారు.
 
ఒక ప్రోమోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య గొడవ జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. డ్యాన్స్ రాని ఆది, మంచి డ్యాన్సర్ అయ్యిన సుధీర్ పరస్పరం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మే 13న బిగ్ ట్విస్ట్.. విజయ్‌కు అసెంబ్లీలో బలపరీక్ష.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందుకు సిద్ధం?

Modi Effect: బంగారం కొనొద్దు.. ప్రయాణాలొద్దు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేయాలన్న మోదీ..స్టాక్స్ ఢమాల్

బీస్ట్ మూవీ గెటప్‌పై తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్

కానిస్టేబుల్‌ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. కత్తితో దాడి

ఆ సర్టిఫికేట్ తేలేదు.. తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన కీర్తన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్

10 తాజా లేత ఆకులను నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని తాగితే?

లక్ష్మీ ఫౌండేషన్‌ వైద్య సేవలకు అవంతెల్ వ్యవస్థాపకుడి రూ. 90 కోట్ల భారీ విరాళం

వేసవిలో షుగర్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే?

తర్వాతి కథనం
Show comments