Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతను బెదిరించిన కేసులో బండ్ల గణేశ్ అరెస్టు

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (19:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వైకాపా నేత, సినీ నిర్మాత పీవీపీ వరప్రసాద్‌ను బెదిరించిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ని పిలిచిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. అదేసమయంలో, గతంలో ఆయనపై నమోదైన కేసులను కూడా పోలీసులు విచారించినట్టు సమాచారం. బండ్ల గణేశ్‌పై 420, 448 తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా కోసం బండ్ల గణేశ్‌కు పీవీపీ రూ.30 కోట్లు ఫైనాన్స్ చేశారు. తీసుకున్న డబ్బులో రూ.7 కోట్లు తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పీవీపీని బండ్ల గణేశ్ బెదిరించినట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments