Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిపై తేనెటీగల దాడి... కాపాడిన రక్షణ సిబ్బంది

Webdunia
ఆదివారం, 31 మే 2020 (14:07 IST)
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. వీటి నుంచి ఆయన సహయ సిబ్బంది రక్షించారు. అసలు చిరంజీవిపై తేనెటీగలు ఎందుకు దాడిచేయాన్నదే కదా మీ  సందేహం. ఇవిగో వివరాలు..
 
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తాతయ్య, దోమకొండ సంస్థాన వారసుడు, తిరుమల తిరుపతి దేవస్థానం తొలి ఈవో కామినేని ఉమాపతిరావు (రిటైర్టు ఐఏఎస్ అధికారి) బుధవారం మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించారు. గడికోట లక్ష్మీబాగ్‌లో ఇవి జరిగాయి. 
 
ఈ కార్యక్రమం కోసం చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఇతర బంధువులు హాజరయ్యారు. గడికోట నివాసం నుంచి ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. 
 
అయితే, భద్రతా సిబ్బంది అప్రమత్తమై చిరంజీవి, రామ్ చరణ్‌లను ఇంట్లోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో అంత్యక్రియలు యథావిధిగా పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments