Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిపై తేనెటీగల దాడి... కాపాడిన రక్షణ సిబ్బంది

Webdunia
ఆదివారం, 31 మే 2020 (14:07 IST)
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. వీటి నుంచి ఆయన సహయ సిబ్బంది రక్షించారు. అసలు చిరంజీవిపై తేనెటీగలు ఎందుకు దాడిచేయాన్నదే కదా మీ  సందేహం. ఇవిగో వివరాలు..
 
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తాతయ్య, దోమకొండ సంస్థాన వారసుడు, తిరుమల తిరుపతి దేవస్థానం తొలి ఈవో కామినేని ఉమాపతిరావు (రిటైర్టు ఐఏఎస్ అధికారి) బుధవారం మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించారు. గడికోట లక్ష్మీబాగ్‌లో ఇవి జరిగాయి. 
 
ఈ కార్యక్రమం కోసం చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఇతర బంధువులు హాజరయ్యారు. గడికోట నివాసం నుంచి ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. 
 
అయితే, భద్రతా సిబ్బంది అప్రమత్తమై చిరంజీవి, రామ్ చరణ్‌లను ఇంట్లోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో అంత్యక్రియలు యథావిధిగా పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments