Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JaiLavaKusa50Days : "జై" పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (10:02 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. 
 
గత సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో కెరీర్‌లో ఒక మంచి సక్సెస్‌ను అందుకోవడమేగాక నటుడిగా కూడా తారక్ ఒక మెట్టు పైకెక్కాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఈ పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.
 
ఈ చిత్రం గురువారంతో 50 రోజులు పూర్తిచేసుకోనుంది. సుమారు రూ.72 కోట్ల షేర్‌ను వసూలు చేసిన ఈ చిత్రం తారక్ కెరీర్‌లోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే తారక్ ఈ మధ్యే త్రివిక్రమ్‌తో ఒక సినిమాను లాంచ్ చేశారు. త్రివిక్రమ్ చేస్తున్న పవన్ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments