Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JaiLavaKusa50Days : "జై" పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (10:02 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. 
 
గత సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో కెరీర్‌లో ఒక మంచి సక్సెస్‌ను అందుకోవడమేగాక నటుడిగా కూడా తారక్ ఒక మెట్టు పైకెక్కాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఈ పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.
 
ఈ చిత్రం గురువారంతో 50 రోజులు పూర్తిచేసుకోనుంది. సుమారు రూ.72 కోట్ల షేర్‌ను వసూలు చేసిన ఈ చిత్రం తారక్ కెరీర్‌లోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే తారక్ ఈ మధ్యే త్రివిక్రమ్‌తో ఒక సినిమాను లాంచ్ చేశారు. త్రివిక్రమ్ చేస్తున్న పవన్ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments