Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లవకుశ" చిత్రం గుర్తుకొస్తుంది: హరికృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ నటుడు, హీరో తండ్రి హరికృష్ణ మాట్లాడుతూ... ‘అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (07:17 IST)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ నటుడు, హీరో తండ్రి హరికృష్ణ మాట్లాడుతూ... ‘అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆర్టిస్ట్’ గా రూపొందించిన చిత్రం ‘జై లవ కుశ’ అంటూ తన కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి నందమూరి హరికృష్ణ ఆనందంగా చెప్పారు.
 
ఈ చిత్రం పేరు వినగానే తన తండ్రి ఎన్టీఆర్ నాడు నటించిన ‘లవకుశ’ చిత్రం గుర్తుకు వస్తోందన్నారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో ‘జై లవ కుశ’ నిర్మాత కళ్యాణ్ రామ్, దర్శకుడు బాబీ, హీరోయిన్ రాశీఖన్నా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments