Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (19:04 IST)
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించి నేడు మాదాపూర్‌లో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని, రోజురోజుకు పట్టణాలలో పచ్చదనం తగ్గిపోతుందని, కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలు నాటడం వలన మనం నిత్యం పీల్చుకునే ప్రాణ వాయువు ఆక్సిజన్ ఎక్కువ స్థాయిలో లభిస్తుందని తెలిపారు.
 
మొక్కలను అధిక స్థాయిలో నాటి వాటిని పెంచి పోషించడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ స్థాయిలో లభ్యమవుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని తన అభిమానులను, స్నేహితులను మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని దాన్ని నేను షేర్ చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments